📄 ePaper
Monday, August 17, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పసుపు బోర్డు చైర్మన్‌ను కలిసిన బీజేపీ నాయకులు

పసుపు బోర్డు చైర్మన్‌ను కలిసిన బీజేపీ నాయకులు

పల్లె గంగారెడ్డితో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ

మనోహరాబాద్, 16 ఆగష్టు (నవజ్యోతి ప్రతినిధి నవీన్) :-

జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిని సిద్దిపేట జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి నత్తి మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా తాజా రాజకీయ పరిస్థితులపై వారితో చర్చించినట్లు నత్తి మల్లేష్ తెలిపారు.

కలిసిన బీజేపీ నాయకులు

ఆయనను కలిసిన వారి లో బీజేపీ నాయకులు అనిల్ యాదవ్, నత్తి నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!